ఆ ఎమ్మెల్సీ అనర్హత పిటిషన్‌పై రేపు విచారణ

by  |
ఆ ఎమ్మెల్సీ అనర్హత పిటిషన్‌పై రేపు విచారణ
X

దిశ, అమరావతి: వైసిపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అనర్హత పిటిషన్ పై ఈ నెల 2న విచారిస్తామని శాసనమండలి చైర్మన్ నవాజ్ షరీఫ్ తెలిపారు. జూలై 2వ తేదీ ఉదయం 11 గంటలకు వాట్సాప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవ్వాలని సునీతకు నోటీసులు జారీ చేశారు. విచారణకు ముందుగానే అన్ని డాక్యుమెంట్స్, అఫిడవిట్లు ఈ-మెయిల్ ద్వారా లేదా నేరుగా మండలి కార్యదర్శికి అందించాలని ఎమ్మెల్సీ పోతుల సునీతను ఆదేశించారు. పోతుల సునీత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed