మూడు పెళ్లిళ్ల.. పెద్ద మాస్టారు

by  |
మూడు పెళ్లిళ్ల.. పెద్ద మాస్టారు
X

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులకు చదువు, విలువలు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడే విలువ తప్పాడు. మూడు పెళ్లిళ్లు చేసుకుని, ముగ్గురు యువతులను మోసం చేసి, రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సురేశ్ 2011లో గుంటూరుకు చెందిన శాంత్రిప్రియ, 2015లో ఉయ్యూరుకు చెందిన శైలజ, 2019లో విశ్వనాథపురానికి చెందిన అనూషను వివాహం చేసుకుని, ముగ్గురు జీవితాలను నాశనం చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed