- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులకు చదువు, విలువలు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడే విలువ తప్పాడు. మూడు పెళ్లిళ్లు చేసుకుని, ముగ్గురు యువతులను మోసం చేసి, రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సురేశ్ 2011లో గుంటూరుకు చెందిన శాంత్రిప్రియ, 2015లో ఉయ్యూరుకు చెందిన శైలజ, 2019లో విశ్వనాథపురానికి చెందిన అనూషను వివాహం చేసుకుని, ముగ్గురు జీవితాలను నాశనం చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story