దేశానికి దశ దిశ చూపే చట్టం ఇది…

by  |
దేశానికి దశ దిశ చూపే చట్టం ఇది…
X

దిశ వెబ్ డెస్క్:
నూతన రెవెన్యూ చట్టంపై ఆర్గిక మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పందించారు. ఈ చట్టం దేశానికి దశ దిశ చూపనుంది ఆయన అన్నారు. ఈ చట్టంతో అవినీతి, ఆలస్యం వంటి బాధల నుంచి రైతులకు విముక్తి కలగనుందన్నారు. రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సీఎం కేసీఆర్ సంస్కరణలు కొత్త శకానికి నాంది పలుకనున్నాయని వెల్లడించారు. ఇందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు.


Next Story

Most Viewed