- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
నూతన రెవెన్యూ చట్టంపై ఆర్గిక మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పందించారు. ఈ చట్టం దేశానికి దశ దిశ చూపనుంది ఆయన అన్నారు. ఈ చట్టంతో అవినీతి, ఆలస్యం వంటి బాధల నుంచి రైతులకు విముక్తి కలగనుందన్నారు. రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సీఎం కేసీఆర్ సంస్కరణలు కొత్త శకానికి నాంది పలుకనున్నాయని వెల్లడించారు. ఇందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు.
Next Story