- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కరోనా ఎఫెక్ట్ గుంటూరు మిర్చి యార్డుపై పడింది. నేటి నుంచి (సోమవారం) మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు యార్డు అధికారులు తెలిపారు. దీంతో రైతుల ఎవరు మిర్చిని తీసుకురావద్దని కోరారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ యార్డు అధికారులు తెలిపారు. మార్చి 31న మరోసారి పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్ని తెలిపారు.
Next Story