- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బాల్కొండ: పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లిన, కార్మికులు ఇటీవల అనేక మంది మృతిచెందుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బండారి గంగారం(63) మంగళవారం సౌదీలోని జుబ్బాలో గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగుజూసింది.
వివరాళ్లోకి వెళితే… విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య జయసుధ, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూతురు పెళ్లికి అప్పు చేయడంతో, తీర్చడం కోసం వలస వెళ్లినట్టు సమాచారం. ప్రభుత్వం చొరవ తీసుకుని, మృతదేహని స్వస్థలానికి రప్పించి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story