- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
కశ్మీర్లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి సోమవారం పాల్పడ్డారు.ఈ ఘటన అనంతనాగ్ దగ్గర చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే….సీఆర్పీఎఫ్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు గ్రెనేడ్ను విసిరారు. కాగా ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
Next Story