- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్వీస్ చార్జిని 2 నుంచి 3రేట్లకు పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయాల్లో అందించే సేవలకు ఇప్పటివరకూ నామమాత్రంగా రూ.15వసూలు చేసేవారు.
పెంచిన రేట్ల ప్రకారం.. మీ సేవ కేంద్రాల్లో ఎంతెంత వసూలు చేస్తున్నారో అంతే చార్జిలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ వసూలు చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కాగా, చాలా కేంద్రాల్లో ఇప్పటికే ప్రజల అసవరసరం మేరకు రూ.15 నుంచి రూ.45 వరకూ పెంచారు.
Next Story