- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా విద్యారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది స్కూల్స్ ప్రారంభమయ్యే సూచనలు కనబడకపోవడంతో ఆన్లైన్ క్లాసులను నిర్వహించే ఆలోచనలో ఉంది. ఆగస్ట్ 3 నుంచి వచ్చే ఏడాది రెండోవారం వరకు క్లాసులను నిర్వహించేలా ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. క్లాసులు జరిగే రోజులు తగ్గుతుండటంతో సిలబస్ను కూడా 30 శాతం తగ్గించనున్నారు. 2021 మే తొలి వారంలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అనంతరం జూన్ 12 వరకు వేసవి సెలవులు ఇచ్చేలా కేలండర్ రూపొందింస్తున్నారు.
Next Story