- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు(సీబీడీటీ), కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు(సీబీఐసీ)లను విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవటంలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. 2016లో ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్ కమిషన్(టీఏఆర్సీ-టార్క్) రెండు బోర్డులను విలీనం చేయాలని ప్రతిపాదన ఉంచింది. సీబీడీటీ, సీబీఐసీల విలీన ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందన్న మీడియా ప్రశ్నకు బదులిచ్చిన మంత్రిత్వం శాఖ ‘రెవెన్యూ చట్టం,1963 కింద రూపొందించిన ఈ రెండు బోర్డులను విలీనం చేసే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని’ వెల్లడించింది. టార్క్ నివేదికను ప్రభుత్వం వివరంగా పరిశీలించిందని, ఆ సిఫార్సును ప్రభుత్వం అంగీకరించలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Next Story