- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో : పాఠశాలలు, కళాశాలల్లో ఆన్ లైన్ తరగతుల నిర్వహణను కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దూరవిద్య, ఆన్ లైన్ తరగతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీచేస్తూనే.. అధికంగా 50 శాతం మంది బోధన, బోధనేతర ఉద్యోగులను పాఠశాల, కళాశాలలకు హాజరుకావచ్చని స్పష్టంచేసింది. ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్లు మినహాయించిన ప్రాంతాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.
Next Story