- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలుగుదేశం వాళ్ళు రాజధాని విషయంలో ఎడుస్తున్నారో లేదో వాళ్ళ ముఖం చూడకర్లేదు.. ఎల్లో మీడియా చూస్తే చాలు అన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ‘అవును మరి మీ అభివృద్ధి అంతా మీ పేటియం సోషల్ మీడియా లో మాత్రమే బ్రహ్మరథం..!బయటేమో కరోనాతో ప్రజల ఆరోగ్యం యమ ధర్మ రథం అంటూ ఎద్దేవా చేశారు.
Next Story