- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
హైదరాబాద్లో వింత ఘటన చోటుచేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం ఓ మహిళ మృతి చెందింది. ఆమె ట్రీట్మెంట్ పొందుతున్న సమయంలో శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు మరణించాక మాయమయ్యాయి.
మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన బంధువులు గమనించి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రిలోనే దొంగతనం జరిగిందా.. లేదా ఇంకెవరైనా చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Next Story