- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టీవీ రిమోట్ కోసం అక్కా తమ్ముడు గొడవ పడ్డారు. తమ్ముడు రిమోట్ ఇవ్వలేదని మనస్థాపం చెందిన యువతి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉట్నూర్ మండలం చందూర్ గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కూతురు ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story