- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కృష్ణాజిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్యం వికటించి నాలుగు రోజుల బాలుడు మృతిచెందాడు.. ఘటన జిల్లాలోని బాపులపాడు మండలం హనుమాన్ జుంక్షన్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం చోటుచేసుకుంది.
బాలుడు మృతితో ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడని వారు ఆరోపిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించిన ఆస్పత్రి సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story