- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దాని ప్రభావంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసి ప్రజల ప్రాణాలను బలిగొంటోన్నది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతిచెందాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు టెస్టులు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
కాగా, ఆరుసార్లు లోక్ సభ సభ్యుడిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు.
Next Story