చండూరు మండలంలో తొలి కేసు

by  |
చండూరు మండలంలో తొలి కేసు
X

దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లా చండూర్ మండలంలో తొలి కరోనా కేసు నమోదైంది. తెరటపల్లిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లు చండూర్ వైద్యాధికారి శ్రీనివాస్ వెల్లడించారు. దీంతో కరోనా బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ చేశారు. మండలంలో తొలి కేసు నమోదుకావడంతో ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు.


Next Story

Most Viewed