- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిజర్వ్ అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య బుధవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసరపడటంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇదేక్రమంలో పోలీసులపై కాల్పులు జరిపిన మావోయిస్టులు.. తప్పించుకున్నారు. దీంతో పోలీసులు అటవీప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. కాల్పులు చోటు చేసుకున్న ప్రాంతంలో తుపాకీ, కిట్ బ్యాగులు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Next Story