- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని విజయవాడ అజిత్సింగ్ నగర్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకివెళితే..ఎక్స్ఎల్ ప్లాంట్ సమీపంలో మానసికి ఒత్తిడితో శివరామకృష్ణ, కొత్త రాజేశ్వరిపేటలో ఆర్థిక ఇబ్బందులతో రాజబాబు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story