- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దొంగతనం చేసేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను ఓ మహిళా జర్నలిస్టు పట్టుకుంది. ఈ ఘటన శనివారం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. దూరదర్శన్లో పనిచేస్తోన్న మహిళా జర్నలిస్ట్.. మాలవీయ నగర్ వెళ్లడానికి ఆటో ఎక్కింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి ఆమె చేతిలోని మొబైల్ను తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ సదరు మహిళ ధైర్యంగా వారిని వెంబడించింది. దీంతో నిందితులు పోలీసు బారికేడ్లకు తగిలి కిందపడ్డారు. ఆటో డ్రైవర్ సాయంతో నిందితులను దగ్గరలోని పోలీసులకు అప్పగించింది మహిళా జర్నలిస్ట్. నిందితులది తుగ్లకాబాద్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కాగా, దొంగలను వెంబడించి పోలీసులకు అప్పగించినందుకు మహిళా జర్నలస్ట్ను అధికారులు అభినందించారు.
Read Also…
Next Story