- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కామారెడ్డి: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులతో తండ్రీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలనీ సమీపంలోని గోసంగి బజారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది.
కూలీ పని చేసుకునే షేక్ అక్బర్(48)కు ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. తన కుమార్తె సైరా బేగం(14)కు పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి.. తాను ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఐదేళ్ల నుంచి అక్బర్ భార్య వేరుగా ఉంటున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story