- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా యాచారం మండల మేడిపల్లి గ్రామంలో ఫార్మసిటీ రోడ్డు సర్వే చేయడం కోసం వచ్చిన అధికారులను గురువారం రైతులు అడ్డుకున్నారు. భూములు ఇవ్వమని రైతులు ఎన్నిసార్లు తెగేసి చెప్పినా… పొలాల్లోకి వచ్చి అధికారులు సర్వేలు చేస్తున్నారని, రైతులు ఆగ్రహానికి గురయ్యారు. రైతులు ఒక్కసారిగా గుంపుగా వచ్చి అడ్డగించడంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
Next Story