- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- లోక్సభ ఎన్నికలు-2024
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరెంట్ స్తంభం ఎక్కి ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాడుగులపల్లి మండలం దాచారం గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు కరెంట్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని నిరసన వ్యక్తం చేశాడు. ఓ వివాదం కేసులో మాడుగులపల్లి పోలీసు స్టేషన్లో ఎస్ఐ తనపై దుర్భాషలాడుతూ.. దురుసుగా ప్రవర్తించారని రైతు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
Next Story