- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: పాముకాటుకు గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన కొమురంభీం జిల్లా తిర్యానీ మండలంలోని సుంగాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన సవాయి నానయ్య(42) ఉదయం పత్తి చేనులో డౌర కోట్టడానికి వెళ్లిన నానయ్యకు, చేనులో పాము కరిచింది.
దీంతో అపస్మారక స్థితిలో పడిన ఆయన్ను స్థానికులు గమనించి, హుటాహుటిన తిర్యాని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నానయ్య మృతిచెందాడని చెందాడని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Next Story