- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎన్సాన్పల్లిలో ఓ రైతు కరెంట్ షాక్తో మృతి చెందాడు. గ్రామానికి చెందిన తంగళ్లపల్లి రాజయ్య (55) తన పొలానికి నీరు పెట్టడానికి మోటర్ ఆన్ చేయగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
Next Story