విద్యుత్ షాక్‌తో రైతు మృతి

by  |
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
X

దిశ, సిద్దిపేట: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎన్సాన్‌పల్లిలో ఓ రైతు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. గ్రామానికి చెందిన తంగళ్లపల్లి రాజయ్య (55) తన పొలానికి నీరు పెట్టడానికి మోటర్ ఆన్ చేయగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.



Next Story