సంగారెడ్డి జిల్లాలో విషాదం

by  |
సంగారెడ్డి జిల్లాలో విషాదం
X

దిశ, సంగారెడ్డి: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందాడు. నాగళ్లిద్ద మండలం గొందేగావ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు బాబు(55) తన పొలంలో బోరు మోటర్ ఆన్ చేయడానికి స్టాటర్ పెట్టె తెరిచాడు. అయితే అందులో కరెంట్ సప్లై లేకపోవడంతో ట్రాన్స్ ఫార్మర్ వద్ద స్తంభమెక్కి విద్యుత్ తీగలను సరిచేస్తుండగా.. షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. తన తండ్రి మృతికి విద్యుత్ అధికారులు బాధ్యత వహించాలని మృతుడి కుమారుడు అన్నారు.


Next Story

Most Viewed