- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్తో రైతు మృతి చెందాడు. జగదేవపూర్ మండలం మునిగడపలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు బాలమల్లు(50) ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజ్లను సరిచేస్తుండగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Next Story