- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: అప్పుల బాధ భరించలేక ఓ రైతు ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అశోక్ అనే రైతు.. వ్యవసాయం చేయూతనివ్వక, సేద్యం కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాడు. దీంతో అప్పులు భారంగా మారడంతో పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also…
Next Story