- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండంలోని వెన్నారం గ్రామం రాముతండాకు చెందిన భూక్య చీమ(35) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకున్న రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాడు. మొదట్నుంచీ వాతావరణం సహకరించకపోవటం, తీరా కంకి దశలో వర్షాలు.. పడటంతో దిగుబడి వస్తుందో..? రాదో..? అని తీవ్ర మనోవేదనకు గురై తన పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్యా, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Next Story