- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కంటే భయంతోనే ఎక్కువమంది చనిపోతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లు, డాక్టర్లతో ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనాకు రాష్ట్రమంతా ఒకే వైద్య విధానం ఉండాలని సూచించారు. పాజిటివ్ పేషెంట్లలో ధైర్యం నింపాలన్నారు. ఎంత త్వరగా చికిత్స మొదలు పెడితే మరణాలు అంత తగ్గించవచ్చని వారికి సూచించారు.
Next Story