- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణ శివారులో స్వాగత బోర్డుల ఏర్పాటు చేశారు. ఈ బోర్డులను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం ప్రారంభించారు. అలాగే ఈ సందర్భంగా రహదారి వెంట పూల మొక్కలను నాటారు. అనంతరం కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సత్తుపల్లి పట్టణ శివారులో ఏర్పాటు చేసిన ఈ ప్రాంతాన్ని మినిపార్క్గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.
Next Story