- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కు తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు జేఎన్టీయూ కాకినాడ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ఈ నెల 12 నుంచి ఇంజనీరిగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్టు షెడ్యూల్ లో తెలిపింది. ఈ పరీక్షలకు కరోనాతో ఎవరైనా హాజరు కాలేక పోతే వారికి మరో అవకాశం కల్పిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. అయితే పరీక్షకు హాజరు కాలేని విద్యార్థులు వైద్యుల నుంచి సర్టిఫికెట్ సంబంధిత కాలేజిలో సమర్పించాలన్నారు.
Next Story