- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ముగ్గురు ఉగ్రవాదులు హతం.. ఎక్కడంటే..?
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు భారత బలగాల చేతుల్లో హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ అమ్శిపొరో ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
Next Story