- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత సరిహద్దు జమ్ము కశ్మీర్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోమవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. అనంతనాగ్ జిల్లా శ్రీగఫ్వార ప్రాంతంలో ఉగ్రవాదులు తారసపడ్డారు. దీంతో ఆర్మీ-టెర్రరిస్టుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Next Story