ఉత్తరాఖండ్‌లో భూకంపం..

by  |
ఉత్తరాఖండ్‌లో భూకంపం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌లో మరోసారి భూమి కంపించింది. మంగళవారం ఆ రాష్ట్రంలోని తెహ్రీ గర్హ్వాల్‌లో సాయంత్రం 6గంటల 18నిమిషాల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకటించింది.

ఈ ఘటనతో ఆయా ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


Next Story

Most Viewed