- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మహారాష్ట్రలో కంపించిన భూమి
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి దేశంలో ఎక్కడో ఒక చోట భూమి కంపిస్తూనే ఉంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి మిజోరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదయ్యింది. తాజాగా బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని పాల్ఘర్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 2.8 గా నమోదయ్యింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
Next Story