- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంట్లోనే ఖర్జురా బిస్కెట్లు తయారు చేసుకోండిలా..

X
కావాల్సిన పదార్థాలు:
ఖర్జూరం -100 గ్రాములు
మైదా పిండి -200 గ్రాములు
పంచదార పొడి -150 గ్రాములు
బేకింగ్ పౌడర్ -1 టీస్పూన్
వెన్న -100 గ్రాములు
కోడి గుడ్లు -2
తయారీ విధానం :
ఎండు ఖర్జురాల గింజలను తీసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార పొడిలో వెన్న, కోడిగుడ్లను పగులగొట్టి వేయాలి. ఈ మిశ్రమాన్ని నురుగు వచ్చేంతవరకు చిలికి అందులో ఖర్జురపు పొడి, బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి. దీనిని ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత చపాతీలా చేసుకుని బిస్కెట్లుగా కోసుకుని బేక్ చేసుకుంటే ఖర్జురా బిస్కెట్లు రెడీ..
Next Story