- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తాగిన మత్తులో కుటుంబంపై కత్తితో దాడి..
by Sumithra |

X
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణం వికాస్ నగర్ లో సోమవారం రాత్రి దారుణం జరిగింది. రమేష్ అనే వ్యక్తి తాగిన మైకంలో తల్లిదండ్రులను, చెల్లిని కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి,చెల్లి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారిని వరంగల్ ఎంజీఎం తరలించారు.
Next Story