- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తొలిసారిగా ములుగు జిల్లాలోని మేడారం జాతర ప్రాంగణం అంతటినీ జంపన్న వాగు ముంచెత్తింది. సామక్క-సారలమ్మ గద్దెల వరకు జంపన్న వాగు వచ్చి చేరిన సంగతి తెలిసిందే.
అయితే, ఏటూరు నాగారం మండలం దొడ్ల గ్రామంలో కూడా జంపన్న వాగు ఉధృత రూపం దాల్చుతోంది. వరద ప్రవాహానికి ఏకంగా నాగారం- దొడ్ల గ్రామాల మధ్య ఉన్న వంతెన కుంగిపోయింది. దీంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు.
Next Story