- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఢిల్లీలో కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే డీఆర్డీవో ఆధ్వర్యంలో దేశ రాజధానిలో తాత్కాలికంగా ఓ ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరిట.. సుమారు 1000 పడకల ఈ ఆస్పత్రిలో.. 250 ఐసీయూ బెడ్లను అందుబాటులో ఉంచారు. కాగా, ఈ ఆస్పత్రిని కేవలం 11 రోజుల్లోనే నిర్మించడం గమనార్హం.
Next Story