- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలకు డీఎంకే అధినేత స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. జాతీయ సమైక్యత, తమిళ సంస్కృతికి బీజేపీ ప్రధాన శత్రువు అంటూ విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఎమర్జన్సీని తలపిస్తున్నాయని అన్నారు. తమ పార్టీ ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకుంటుందని స్టాలిన్ అన్నారు. కాగా, సోమవారం జరిగిన తమిళనాడు బీజేపీ వర్చువల్ మీటింగ్లో జేపీ నడ్డా డీఎంకేపై విమర్శలు గుప్పించారు. జాతీయ సమైక్యత వాదానికి డీఎంకే తూట్లు పొడుస్తోందని నడ్డా మండిపడిన సంగతి తెలిసిందే.
Next Story