- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్:
డీఎంకే ప్రధాన కార్యదర్శిగా దురైమురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో తమిళనాడు మాజీ మంత్రి దురైమురుగన్, మాజీ కేంద్ర మంత్రి టీఆర్ బాలునను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా యూనిట్ల నుంచి పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ పదవుల కోసం పార్టీ సభ్యుల నుంచి దరఖాస్తులను గత వారం ఆహ్వానించారు. కాగా దురైమురుగన్, బాలు మినహా ఎవరూ దరఖాస్తు చేయలేదు.
Next Story