- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని మహమ్మదాబాద్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఎంతగానో ఉపయోగపడే రైతు వేదిక నిర్మాణాలను తొందరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాచకొండ గ్రామం నుంచి రామాలయం వరకు ఉన్న మట్టి రోడ్డును పరిశీలించి త్వరలోనే సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
Next Story