- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో బాలసదనం (షెల్టర్ హోమ్) నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యం అయ్యారు. ఈ మేరకు మంగళవారం బాలసదనం సూపరింటెండెంట్ స్వర్ణలత స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అనిత( 9 ), సయ్యద్ ముస్కన్ తబసుం(9) అనే ఇద్దరు బాలికలు ఇవాళ సాయంత్రం 4:30 గంటల సమయంలో బాలసదన్ నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. ఈ ఇద్దరి గురించి చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో స్వర్ణలత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story