- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఇంధన వనరులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజిల్పై వ్యాట్ను తగ్గిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏకంగా డీజిల్ ధర రూ. 8 వరకు తగ్గనుంది. దీనిపై కేంద్ర మంత్రి వర్గం కూడా ఆమోదం తెలపడంతో రేపటి నుంచే తగ్గించిన ధరలు అమలులోకి రానున్నాయి.
కరోనా ప్రభావంతో దేశంలో పెట్రోల్తో పాటు.. డీజిల్ ధరలు అమాంతం పెరిగాయి. ఈ నేపథ్యంలో రోజు రోజుకీ పెట్రోల్-డిజీల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. అటు ఢిల్లీలో ప్రస్తుతం డీజిల్ ధర 81.94 ఉండగా.. తాజా ధరలతో 73.94కు దిగిరానుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం శుభవార్త ఇచ్చిందని డీజిల్ వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
Next Story