దసరా రోజే ‘ధరణి’ ముహూర్తం..

by  |
దసరా రోజే ‘ధరణి’ ముహూర్తం..
X

దిశ, వెబ్‌డెస్క్ :

ధరణి పోర్టల్‌ను దసరా పండుగ రోజున ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విజయదశమి రోజున ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ చేతుల మీద ప్రారంభం కానుంది. ఆ పోర్టల్‌ నిర్వహణకు వీలుగా తహసీల్దార్ కార్యాలయాల్లో అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు తెలుస్తోంది.


Next Story