- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
by D.Reddy |

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 9 కంపార్టుమెంట్లో భక్తులు (Devotee) వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 72,981 మంది స్వామివారిని దర్శించుకోగా 21,120 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఏడు కొండలవాడికి కానుకల రూపంలో హుండీలో రూ. 5.09 కోట్లు సమర్పించారు. అయితే, విద్యార్థులకు పరీక్షలు ముగియటంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు టీటీడీ (TTD) అధికారులు తెలిపారు.
Next Story