Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

by D.Reddy |
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) తిరుపతి కొండపై భక్తుల (Devotees) రద్దీ సాధారణంగానే కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం ఏడుకొండల స్వామిని 61,828 మంది భక్తులు దర్శించుకోగా, 21,165 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.61 కోట్లు సమకూరింది.



Next Story

Most Viewed