- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
by D.Reddy |

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) తిరుపతి కొండపై భక్తుల (Devotees) రద్దీ సాధారణంగానే కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం ఏడుకొండల స్వామిని 61,828 మంది భక్తులు దర్శించుకోగా, 21,165 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.61 కోట్లు సమకూరింది.
Next Story