- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
by D.Reddy |

X
దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 59,776 మంది భక్తులు దర్శించుకోగా, 22,386 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.24 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
Next Story