- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేటి నుంచే ప్రారంభం.. కానీ, మీరు రావొద్దు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో శ్రీవారిని నేటి నుంచి భక్తులు దర్శించుకోనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శించుకునేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తున్నది. అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ సమయంలో అనుమానితులు ఉంటే క్వారంటైన్ కు పంపనున్నారు. అదేవిధంగా భక్తులకు ర్యాన్ డమ్ గా కోవిడ్ టెస్టులు చేయనున్నారు. కంటైన్మెంట్, రెడ్ జోన్లలో ఉన్నవారు శ్రీవారి దర్శనానికి రావొద్దని టీటీడీ సూచించింది.
Next Story