- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాజధాని తరలింపు విషయంలో వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నేత దేవినేని ఉమ మరోసారి విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో పండగ వాతావరణంలో పనులు జరిగాయన్న ఆయన.. ప్రజారాజధాని అమరావతిని అంగుళం కూడా కదపలేదని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో పేదవారి కోసం చంద్రబాబు నాయుడు కట్టించిన ..5024 ఇళ్లను 15నెలలుగా పేదలకు ఎందుకు ఇవ్వలేదో చెప్పండి జగన్ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.
Next Story